రూ.600 కోట్ల పెట్టుబడితో ఏటా 8 వేల బస్సుల తయారీ కి సన్నాహాలు
రెండు దశల్లో 7 వేల మందికి లభించనున్న ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడానికి ఈ ఏడాది అందజేయాల్సిన రూ.11వేల కోట్ల వడ్డీలేని రుణాల్ని తక్షణమే పంపిణీచేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు.
భారీ భద్రత మధ్య జరుగనున్న సమావేశాలు
వెలగపూడికి వెళ్లే అన్ని మార్గాల్లో 15 చెక్పోస్టులు ఏర్పాటు
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన యువతలో 50శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, పీఎంకేఎస్వై పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రం ముందుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంతో పాటు విద్య, ఉపాధి కల్పనకు సంబందించిన అంశాలపై ఇక నుంచి 45 రోజులకోసారి సమీక్షిస్తామని అయన అధికారులకు తెలిపారు
త్వరలో జరుగనున్న పశ్చిమ రాయలసీమ పట్టభధ్రులు, ఉపాధ్యాయుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ ఆఫీసర్, అనంతపూర్ జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు.
పట్టభద్రుల స్థానానికి 25 మంది పోటీ
ఉపాధ్యాయుల స్థానం నుంచి బరిలో 10 మంది
336 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు
ఓటు హక్కును వినియోగించుకోనున్న 2,49,582 ఓటర్లు
న్యాయవాద వృత్తిలో ప్రవేశించాలనే యువతకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లాసెట్–2017 నోటిఫికేషన్ విడుదలయింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నూతన రాజధాని అమరావతి లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు విజయవంతంగా ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు రాష్ట్ర, దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో బౌద్ధ మత గురువు శ్రీ దలైలామా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర శ్రీ మంత్రి వెంకయ్య నాయుడు,లోక్ సభ స్పీకర్ శ్రీమతి సుమిత్ర మహాజన్, సినీనటి మనీషా కొయిరాలా, దేశ విదేశాలకు చెందిన 401 మహిళా శాశనసభ్యురాళ్లు, 91 మంది మహిళా ఎంపీలు, వివిధ సామాజిక, కార్పొరేట్ రంగాలకు చెందిన , 300 మంది మహిళా ప్రముఖులు ఉన్నారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ శ్రీ కోడెల శివప్రసాద్ రావు చైర్మన్ గా వ్యవహరించగా, రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు చీఫ్ ప్యాట్రన్ గా వ్యవహరించారు.
ఈనెల 27,28 తేదీల్లో విశాఖలో ఆంధ్రప్రదేశ్-సీఐఐ రెండో సదస్సు.
ఈ ఏడాది రూ. 6 లక్షల 83 వేల 107 కోట్ల పెట్టుబడులు.
కర్నూలులో సీడ్ ప్రాసెసింగ్, విత్తన ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో ఐయోవా విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకోనుంది.
తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు మన దేశంలో ఆడబిడ్డ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ రోజుల్లో కూడా బ్రూణ హత్య దశను దాటి భూమిఫై పడింది మొదలు ఆడపిల్ల అడుగడుగునా విచక్షణ ఎదుర్కొంటున్న తీరు అత్యంత బాధాకరం. దీనికి కారణం సమాజ మూలమూలల్లో స్థిరపడ్డ పురుషస్వామ్య సంస్కృతి ఒక కారణం అయితే, అడవారికే ఆడవాళ్లే శత్రువులు అన్న రీతిలో ఇతర ఆడవాళ్లు కొంత వరకు కారణం అవుతున్నారు.
"రక్త దాతలు నిజ జీవితంలో హీరోలు - రండి కలిసికట్టుగా ఒక జీవితాన్ని కాపాడుదాం...!"
నారా లోకేష్! రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ రంగంలో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసునిగా నారా లోకేష్ రాజకీయ ప్రవేశం చేశారు. ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన కొనసాగుతున్నారు. తన రాజకీయ ప్రవేశంతోనే ఎన్నో వరుస విజయాలను సాధించి.. ఆయన తండ్రికి తగ్గ తనయునిగా తనను తాను నిరూపించుకున్నారు. లోకేష్ రాజకీయ ప్రవేశం 2013 వ సంవత్సరంలో జరిగింది. ఇదే ఏడాది మే నెల నాటికీ అయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. లోకేష్ సాధించిన ఎన్నో విజయాల్లో కొన్ని..
ఈ సమావేశం రాయలసీమ ఫాస్టర్ల చీఫ్ ప్యాట్రన్ సజీవరాజు ఆధ్వర్యంలో జరిగింది.
దావోస్ ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ‘టెక్నాలజీస్ ఫర్ టుమారో’ అనే అంశంపై ప్రసంగించారు. అద్భుత ప్రగతికి ఆధునిక సాంకేతికతను తాము సోపానంగా మలుచుకున్నామని చెప్పారు. తానుకేవలం టెక్నాలజీలో తాను మేనేజర్ మాత్రమేనని, ప్రొఫెషనల్ని కానని చెబుతూనే ఒక ప్రొఫెషనల్ కంటే చక్కగా వివరించిన తీరు దావోస్ లో సదస్యులను ఆకట్టుకుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్రాతి కానుకను ప్రకటించారు. రాష్ట్రంలోని రైతులందరికీ రూ.37 వేలు విలువ కలిగిన వ్యవసాయ విద్యుత్ పంపుసెట్ను ఉచితంగా అందిస్తమని ప్రకటించారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారి కోసం ‘ఆరోగ్య రక్ష’ అనే సరికొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ వినూత్న పథకాన్ని నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి ఒకటవ తేదీన విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ నెల 11, గండికోట ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు
>గ్రూప్–1 పోస్టులు 78. >గ్రూప్–3లో 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు. >హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు 100 >మొత్తం 1317 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
రాయలసీమకు త్వరలోనే పర్యాటక శోభ రానుంది.
నోట్ల రద్దు తరవాత డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహిస్తూ ప్రధాని నరేంద్ర మోడి BHIM యాప్ ను విడుదల చేశారు.
సమాజం పూలవనం లాంటిది - పూలవనంలోని ప్రతి పువ్వులా వ్యక్తి యొక్క శక్తి , వ్యక్తి వికాసంతోనే కుటుంబం వికసిస్తుంది. కుటుంబ వికాసంతోనే సమాజ వికాసం, తద్వారా రాష్ట్రం , దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధితో విరబూస్తాయి,ఆర్థిక వృద్ధితో అనందం వెల్లివిరుస్తుంది. ఆ లక్ష్యంతోనే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ వికాసానికి అగ్ర ప్రాధాన్యమిస్తూ 15 సూత్రాలకు శ్రీకారం చుట్టారు. ఈ జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాల్లో "కుటుంబ వికాసం" అమలుకు అందరం అంకితమవుతూ రాష్ట్ర వికాసానికి కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.
కేజే రెడ్డి.. రాయలసీమ ప్రాంతంలో కానీ, మరీ ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో ఈ పేరు తెలియని వారు బహుశా ఎవరూ ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. కేజే రెడ్డి వ్యక్తిత్వం అలాంటిది. అయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. అయన సాధించిన విజయాలు కష్టపడి పైకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక ప్రేరణ లాంటివి.
సోలార్ పవర్ ప్లాంట్లపై రాయలసీమ చెందిన నిరుద్యోగుల పెట్టుకున్న ఆశలు త్వరలోనే తీరబోతున్నాయి. ప్రాజెక్ట్ ప్రణాళిక ప్రకారం అనంతపురం,కర్నూల్, కడప జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి కానున్నాయి. దీంతో దాదాపు 5000 నుండి 10,౦౦౦ మంది నిరుద్యోగులకు ఉపాధి కలగనుంది. ఇందుకు ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం రాయలసీమ లోని కర్నూల్, కడప మరియు అనంతపూర్ జిల్లాలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2500 MW సామర్థ్యం గల
రాయలసీమ ప్రాంతం ఒకప్పుడు రతనాల సీమగా పిలవబడ్డ ప్రాంతం. కర్నూల్, కడప, అనంతపూర్ మరియు చిత్తూర్ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం విజయనగరం రాజైన శ్రీ కృష్ణదేవరాయల వారి పాలనలో గొప్ప అభివృద్ధి చెందిన ప్రాంతంగా విరాజిల్లింది.
రాష్ట్ర విభజన జరిగిన రెండున్నరేళ్లు గడిచిన తరవాత రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి పడిన బాటలు ఇప్పుడు పరుగులు తీస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందున్న సమస్యలని అధిగమించుకుంటూ రాయలసీమ ప్రాంతాన్ని వెంటాడుతున్న కరువు నుండి బయట పడడానికి ముందడుగు వేస్తుంది.
Social Stream