ఈ ఏడాది రూ. 6 లక్షల 83 వేల 107 కోట్ల పెట్టుబడులు సత్వర పారిశ్రామికాభివృద్ధి-సుస్థిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యాలుగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పారిశ్రామిక సమాఖ్య, కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ సహకారంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న రెండో భాగస్వామ్య సదస్సుకు విశాఖనగరం వేదిక కానుంది. ‘‘సుస్థిర అభివృద్ధికి భాగస్వామ్యాలు- ఆవిర్భవిస్తున్న ప్రపంచ ఆర్ధిక క్రమం’’ ఇతివృత్తంతో ఈ సదస్సు ఈనెల 27,28 తేదీల్లో విశాఖ హార్బర్ పార్కు దగ్గర ఏ.పీ.ఐ.ఐ.సీ మైదానంలో జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశాల నిది, ఎన్నో సహజ వనరులకు నిలయం
లాంఛనంగా సి.ఎం చేతులమీదుగా గండికోట ఎత్తిపోతల పథకం ప్రారంభం
నివేదికల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రధానంగా
ప్రధాని నరేంద్ర మోడీ రైతులు, పట్టణ పేదలకు,చిన్న వ్యాపారులకు మరియు సీనియర్ సిటిజన్లకు ,గ్రామీణ పేదలకు కొత్త ప్రోత్సాహకాలు కోసం గృహ రుణ రాయితీలు పాటు మరికొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించారు.
అనంతపురంలో గొల్లపల్లి రిజర్వాయర్ ప్రారంభోత్సవం లో మాట్లాడుతూ సి.ఎం చంద్రబాబు నాయుడు గారు, తాను ముందుచూపుతో గోదావరి జలాలలను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కృష్ణ డెల్టా నుండి రాయలసీమ ప్రాంతానికి తీసుకువచ్చామని అన్నారు.
కర్నూల్, కడప అనంతపూర్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్థానాలకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల ఘన విజయానికి పార్టీ నాయకులూ, కార్యకర్తలందరూ కృషి చేయాలనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
రాయలసీమలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు ప్రజాబంధు అయిన కెజెర్ గారు సీమ అభివృద్ధ్ది కి పాటు పడుతానని పత్రిక ముకంగ తెలియజేశారు.ఈ సందర్భానగా అయన సీమ కి రావలసిన పరిశ్రమల గురించి జిల్లా నాయకులతో సమావేశం అయి మాట్లాడుతానని చెప్పారు.
కరవు జిల్లా గా పేరుగాంచిన అనంతపూర్ జిల్లా దశ దిశా మార్చే రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ టెక్ పార్క్ ప్రాజెక్ట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని చిలమత్తూరు గ్రామంలో పార్కు కు సంబందించిన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
20,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే సామర్థ్యం కలిగిన రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ టెక్ పార్క్ శంకుస్థాపన చేసిన రోజు జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని రాష్ట్ర పరిశ్రమలు, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి గారు అన్నారు.
Social Stream